Labels

ss

Hello, null ! Welcome to DURGESH's World

Adhrustamee Adhrustam…

adhrustamee adhrustam….!!!
nee chethi watchee dhe adrustham…..!!
aa watch nyna kaakapothini…
ninnu antipettukuni undedhanni…
appudappudyna nannu choose vaaadivi…!!!

adhrusthame adrustham!!
nee pocket lo pen dhe adhrustam..!!
aa pen nyna kaakapothini….
nee gunde py unde dhanni…..!
nee mansu bhavaanni naa siraa thoo raase vaadivi…!!

adhrustame adrustam…!!
nee hand kercheif dhe adrustham…!!
aa kercheif nyna kaakapoothini…
nee kashtaanni thudiche dhaanni…..
nee chethulaloo nannu nalipee vaadivi…!!

adhrustameee adhrustam…!!
nee cell phone dhe adhrustam…!!
aa phone nyna kaakapoothini….
nee pedhaalaku cheyruvayye dhanni…
nee maatala madhurima naalo palikinche vaadivi…


undefined
modhatisari….nee kalla edhuta nilichina …
roju kaavali.
malli kavali…!!!

modhatisari…. nee tho nadichina
payanam kaavali
malli kavaali..!!!

modhati sari….nee tho matladina
kshanam kaavali
malli kaavali..!!!

modhatisari ninnu thaakina
pulakarintha kaavaali
malli kavali…!!!

modhatisari nee kougililo kaligina
paravasham kaavaali.
malli kavaali..!!!

modhati sari ninu muddhadina
madhuram kaavali
malli kavali…!!

modhati sari……..
………………..okkasari…………
…..okkasari………… thirigi raavaali…!!!



Nuvvu Meppinchina Manasu Kaavaali....!!

undefinedundefined undefinedundefined
nuvvu meppinchina manasu kaavaali....!!
nuvvu savarinchina vayasu kaavaali...!!
nuvvu paravasinpina thanuvu kaavaali..!!
nuvvu muripichina chanvu kaavaali...!!
nuvvu kalpinchinaa navvu kaavaali...!!
nannu thalapinchina NUVVU kaavaali...!!  ra

       By: Durgesh

స్పన్దిచే హ్రుదయమా...Gathered By Durgesh..

స్పన్దిచే హ్రుదయమా….
సవ్వడి లెక మిగిలవా……,
స్వరగాలు చూసవా…,
సుదీర్గ నరకముల మిగిలవ..!!
ప్రెమించిన ప్రననికి,.
సాశ్విత విరహమ్ మిగిల్చవా..!!!

Exam time -విద్యార్థులకు సలహాలు

హాజరయ్యేముందు...
చక్కగా చదివి పరీక్షకు సంసిద్ధులయ్యారా అంతా! ఇక దానిని ఎదుర్కోబోయే ముందు కొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. అయితే ఇవీన్న తేలిగ్గా పరిష్కరించుకోగలిగినవే. సమస్యలను భూ తద్దంలో చూస్తేనే ఇబ్బంది!

* 'పరీక్షలకు వెళుతున్నాం' అనే భావన పదే పదే మనస్సులో సుడులు తిరిగి ఆందోళనను పెంచుతుంది. ఈ ఆందోళన అన్ని సమస్యలకు మూలకారణం. కావున ఆందోళన తగ్గించుకునేందుకు శ్వాస నియంత్రణ చేసుకోవాలి. శ్వాసను గమనిస్తూ గాలిని మెల్లగా పీల్చి వదులుతూ ఉంటే అనవసరపు ఆందోళన మాయమవుతుంది. అలాగే పరీక్షను ధీటుగా ఎదుర్కొనేందుకు సానుకూల దృక్పథాన్ని ప్రోదిచేసుకోవాలి. దీని కొరకు... ధీమాగా పరీక్షకు వెళ్ళినట్లు, చదివిన ప్రశ్నలే వచ్చి వాటిని చక్కగా రాసి సంతోషంగా పరీక్షాకేంద్రం నుంచి బయటకు వచ్చినట్లు ఊహించుకోవాలి. ఇది మనలోని భయాన్ని సుళువుగా తీసివేస్తుంది.
* పరీక్షకు కూర్చున్నాక అవసరమైన సామాగ్రి కొరకు వెతుకులాడడం విజ్ఞత అనిపించుకోదు. వాటికొరకు ఇతరులను అడగడం మనలో విశ్వాసాన్ని తగ్గించే చర్య. కావున వెళ్ళబోయేముందే చక్కగా రాసే రెండు పెన్నులు, పెన్సిల్‌, ఎరేజర్‌, షార్ప్‌నర్‌... లాంటివి సిద్ధం చేసుకోవాలి. హాల్‌టిక్కెట్‌ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పరీక్షా కేంద్రాలన్నింటిలోనూ బల్లలు (డెస్క్‌) ఉంటాయని భ్రమపడొద్దు. పైన చెప్పుకున్న వాటితో పాటు ఒక ప్యాడ్‌ (అట్ట) తీసికెళ్ళడం మరవద్దు. వాటర్‌ బాటిల్‌ ఒకటి మీ వెంట ఉంచుకోవడం చాలా అవసరం. వేసవికాలం కూడా కదా!


   * ఎమ్‌సెట్‌, ఎడ్‌సెట్‌, ఐసెట్‌.. లాంటి పరీక్షల ప్రభావంతో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వాహకులు కూడా ఏమాత్రం ఆలస్యాన్ని సహించడం లేదు. ఐదునిముషాల ఆలస్యంతో పరీక్షను పోగొట్టుకోవడం విజ్ఞత అనిపించుకోదు. ఒక గంట ముందే ఇంటివద్ద నుంచి బయలుదేరడం ఉత్తమం. ట్రాఫిక్‌ సమస్యలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి.
* గత సంవత్సరం మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్లు ఆరోపణలొచ్చిన పరీక్షాకేంద్రాల్లోనే మీరూ పరీక్ష రాయాల్సి వస్తే వాటిపట్ల తేలికభావం, కాపీలు జరుగుతాయన్న భ్రమలు పెట్టుకోకండి. ఈ సంవత్సరం ఆ కేంద్రంపై అధికారులు నిఘా ఉంచి పరీక్షలు జరిపించొచ్చు. అసలు కాపీలపై ఆధారపడడమంత మూర్ఖత్వం మరొకటుండదు. స్వశక్తిపై పూర్తి విశ్వాసముంచండి. అదే మీకు విజయాన్ని అందిస్తుంది.
* ఇక పరీక్షకు వెళ్ళబోయేముందు కొందరు శకునాలు చూస్తారు. ఇదెంత మూఢనమ్మకమో, అసంబద్ధమో కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. 100 మీ. పరుగుపందెంలోని క్రీడాకారుడు శకునం చూసుకుని ఒక సెకన్‌ ఆలస్యం చేస్తే?... ఇలా ప్రతి పనికి శకునం చూడాలనే నియమం పెట్టుకుంటే మనం ఏపనీ సాధించలేము. తల్లిదండ్రులు అలా ప్రవర్తిస్తే మీరు వారికి తార్కికంగా ఆలోచించమనాలేగాని, మీరే మూఢనమ్మకాల ఊబిలో దిగరాదు.
* కొంతమంది పరీక్షా కేంద్రానికి పుస్తకాలు తీసికెళ్ళి పరీక్ష ప్రారంభానికి ఒక నిమిషం ముందు కూడా హడావుడిగా చదివేస్తుంటారు. ఇది మెదడును చికాకు పరిచే ప్రక్రియ. ఇలాంటి స్థితిలో మెదడు తన పొరల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని పేర్చుకునేందుకు తగిన సమయం, అవసరమైన వాటిని వెతికి తీసే సంసిద్ధత తగ్గుతాయి. ఒక అర్ధగంట ముందునుంచే ఏమీ చదవకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షకు హాజరుకావడం సానుకూల ఫలితాలనిస్తుంది.
రాసేటప్పుడు...
* ముందుగా.. తెలిసిన చిన్న ప్రశ్నలకు, తర్వాత తెలిసిన పెద్ద ప్రశ్నలకు జవాబులు రాయండి. దాంతో మన విశ్వాసస్థాయి పెరిగి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు రాసేందుకు సిద్ధపడతాము. సమయం మిగిలితే అరకొరగా తెలిసి ఛాయిస్‌లో వదిలేసిన వాటిని కూడా శక్తిమేరా రాయడం వల్ల అదనంగా కొన్ని మార్కులు వచ్చేందుకు ఆస్కారమేర్పడుతుంది.
* గ్రూపు సబ్జెక్టుల కంటే లాంగ్వేజెస్‌ (తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం....మొదలైనవి)లో గుండ్రటి చేతిరాత (దసూర్తి) మార్కుల్ని పొందటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. సాధన ద్వారా లభించే చక్కటి చేతిరాతను అందరూ కలిగి ఉండకపోవచ్చు. అంతమాత్రాన డీలా పడాల్సిన పనేంలేదు. కాస్త సమయం అధికంగా తీసుకుని రాయగలిగినంత చక్కగా రాస్తే చాలు. నిదానంగా రాస్తే సమయం సరిపోదనుకోకండి. వ్యాసరూప సమాధానాల్లో స్వల్ప అంశాలు మినహాయించుకోవడం వల్ల సమయాన్ని కలుపుకోవచ్చు. దస్తూరితో మనం పోగొట్టుకునే మార్కులతో పోలిస్తే ఇలా పోయేవి స్వల్పం.
* ఇక పరీక్ష రాసి వచ్చేటప్పుడు మిగతా విద్యార్థుల మాటలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ తాము రాసేశామని 90 శాతం మార్కులు తథ్యమని కొందరు డాంబికాలు చెబుతుంటారు. ఆ మాటల్ని విని ఆత్మనూన్యతకు గురైతే దాని ప్రభావం ఇతర పరీక్షలపై ఉంటుంది. కావున పరీక్షలు అయిపోయేంతవరకూ ఎవరి మాటల్నీ పట్టించుకోకండి. ఒక పరీక్ష సరిగా రాయకుంటే దాని గురించి వెంటనే మర్చిపోవాలి. దానినే జ్ఞప్తికి చేసుకుంటూ ఉంటే మిగతా పరీక్షలేవీ సరిగా రాయలేము. పదవతరగతి విద్యార్థులైతే ఒక పేపర్‌ సరిగా రాయలేదని అసలు బెంగ పెట్టుకోవద్దు. ఎందుకంటే హిందీ తప్ప మిగిలిన వాటన్నింటికి రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి సరిగా రాయకున్నా రెండవది మనల్ని ఆదుకోవచ్చు. అలాగే రెండింటిలో ఒకటి చాలా కష్టంగా ఇస్తే రెండవది సులువుగా వచ్చే అవకాశాలు అధికం. అసలు ఏ ప్రశ్నాపత్రామైనా సులభ, మధ్యస్థాయి, క్లిష్టమైన ప్రశ్నలతో కూడి ఉంటుంది (బ్లూ ప్రింట్‌ ప్రకారం). ప్రశ్నాపత్రం మొత్తం ఇనుపగుగ్గిళ్ళలాగా ఉండదు.
చివరగా ఒక్కమాట.. విజయమైనా, పరాజయమైనా ఒకేవిధంగా స్వీకరించండి. ఒకసారి పరాజయం ఎదురైతే అది మళ్ళీ మనవైపు కన్నెత్తి కూడా చూడకుండా మనం కష్టించి విజయాన్ని స్వంతం చేసుకోవాలి. భయంతో, భవిష్యత్‌పై బెంగతో జీవితాన్ని అంతం చేసుకోవాలని ప్రయత్నించేవారు. సుదూరంగా పారిపోయి సమస్యలను తప్పించుకున్నామని సంబరపడేవాళ్ళు పిరికివాళ్ళు. సమస్యలు లేని మనిషి భూమిపై లేడు. అలాగే పరిష్కారం లేని సమస్యలు కూడా లేవు. ఈ పరీక్షలు భవిష్యత్‌ జీవితంలో మనం ఎదుర్కోబోయే ఎన్నో సమస్యలకంటే అత్యంత తేలికైనవనే విషయాన్ని మరవకండి.

Exams time లో విద్యార్థుల పరిస్థితులు

ఏం బాలల్లారా, ఏం చేస్తున్నారు?! ఒక పక్కన ఎండలు దంచేస్తున్నాయి.. ఇంకో పక్కన పరీక్షలు ముం చుకొస్తున్నాయి. కనుక అటు హైరానా, ఇటు హడావిడీ తప్పవు. కొద్దిరోజులు కష్టపడ్డారంటే ఎంచక్కా వేసవి సెలవులు వచ్చేస్తాయి. అప్పుడిక విశ్రాంతే విశ్రాంతి. సెల వుల్లో ఊరెళ్ళొచ్చు.. ఆటపాటల ఆనందంలో తేలి పోవచ్చు.
సరే, ఇంతకీ పరీక్షలకి ఎలా తయారౌతున్నారు? పరీక్షలనగానే పిల్లలంతా తెగ భయపడిపోతారు, ఆం దోళన చెందుతారు కదూ! అంత అవసరమే లేదు.. హాయిగా, ఆడుతూపాడుతూ వెళ్ళి పరీక్షలు రాసి రావ చ్చు. కంగారుపడకుండా ప్రశాంతంగా వుంటే నేర్చుకున్న దాన్ని మరింత బాగా రాయగల్గుతారు. లోపల లేనిపోని భయాలు, టెన్షన్లు చోటుచేసుకుంటే బాగా తెలిసినదాన్ని కూడా చక్కగా ప్రెజెంట్‌ చేయలేరు. సిలబస్‌లో ఉన్న పోర్షనంతా చదువుకోవడం ఒక ఎత్తయితే, ప్రశ్నా పత్రానికి అనుకూలంగా సమాధానాలు రాయడం మరో ఎత్తు.
సంవత్సరమంతా కష్టపడి చదివినదాన్ని మూడు గంటల పరీక్ష నిర్ధారిస్తుంది. పాసైపోతారా, లేక ఫెయి లౌతారా అనేది అక్కడే తేలిపోతుంది. ఈ నిజమే ఎక్కువ మందిని భయపెట్టేది. కానీ, ఏ పనైనా సరే, సవ్యంగా చేయడం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతిలో వుండదనే నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడు భయానికి దూరంగా వుంటాం. కనుక, బాగా చదివి, చక్కగా రాయండి.
''స్పర్థయా వర్ధతే విద్యా'' అన్నారు పెద్దలు. అంటే చదువులో పోటీ ఉన్నప్పుడు మరింత అభివృద్ధి వుంటుందన్నమాట. అయితే ఆ పోటీ ఆరోగ్యకరంగా వుండాలి. పరుగు పందెంలో గెలవాలంటే ముందు పరి గెడుతున్నవారిని పడేసి, మనం ముందుకెళ్ళాలను కోవడం సరికాదు. అలా గెలిచినా, అది ఎన్నటికీ విజ యం కాదు. చదువులోనైనా అంతే, మోసంతో కాకుండా నిజాయితీతో ఉన్నతి సాధించాలి. అసలు పోటీ అనేది తోటివారితో కాకుండా మనతో మనం పెట్టుకోవడం మరింత మంచిది. అదెలా అనుకుంటున్నారు కదూ..


సాయి కం టే లెక్కల్లో మా ర్కులెక్కువ తెచ్చు కోవాలి.. సుందర్‌ కంటే మంచి ర్యాంక్‌ రావాలి.. అనుకున్నప్పుడు వత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే అంతా ఒకలా వుండరు. ఒక్కో సబ్జెక్ట్‌లో, ఒక్కో అంశంలో ఒక్కొ కరు అధికులుగా వుండొచ్చు. కొందరు చదువు లో కొంచెం వెనకబడినా, ఎక్‌స్ట్రా కరికులర్‌ యాక్టివిటీస్‌ లో పైచేయిగా వుండొచ్చు. మరొకరు మరో దాంట్లో అగ్ర గామిగా వుండొచ్చు. అంటే ఎవరి శక్తి యుక్తులు వారివే. మనం మరొకరిలా చేయలేకపోవచ్చు. ఒక మంచి విష యం చూసి స్ఫూర్తి పొండదంలో, పోల్చి చూసుకుని అలాగో, అంతకంటే బాగానో వుండాలని కోరు కోవడం లో తప్పు లేదు. అది సహజం కూడా. కానీ, అలా వీలు కాని పక్షంలో నిరాశ చెందకుండా మనతో మనమే పోటీ పెట్టుకోవచ్చు. పోయినసారి 70 మార్కు లొచ్చాయను కోండి, ఈసారి ఇంకో 15 మార్కులెక్కువ రావాలని పట్టుబట్టొచ్చు. అప్పుడు అనవసరమైన వత్తి డేమీ వుండదు. ఇంతకుముందు కంటే దస్తూరి ఇంకా మెరుగ్గా వుండాలనుకుని, అందుకోసం ప్రయత్నం చేయొచ్చు.
ఇకపోతే, పరీక్షలకి ఒక ప్రణాళిక రూపొందించు కోండి. స్కూల్లో ఇంగ్లీషు, తెలుగు, సైన్సు ఇలా వరుసగా పీరియడ్స్‌ ఉన్నట్లే సోమవారం నుండి శనివారం వరకూ వరుసగా ఒక్కో సబ్జెక్టు చదివేందుకు టైంటేబుల్‌ రాసు కోండి. ఇక ఆదివారం ఆటవిడుపు. ఆట పాటలతో రిలా క్సయి సాయంత్రం మాత్రం రెండు గంటలపాటు అన్ని పాఠ్యాంశాలూ ఒకసారి తిరగేస్తే సరి పోతుంది. పరీక్షలు దగ్గరపడేవరకూ ఈ పద్ధతి పాటించండి. ఇక రెండ్రో జుల్లో పరీక్షలు మొదలవు తాయనగా మొదటిరోజు ఏ సబ్జక్ట్‌ వుంటే దాన్నే చదవండి. తర్వాతివాటికి ఇదే వర్తి స్తుంది. కొన్ని తరగతులకి వరుసగా రోజూ పరీక్ష వుం డొచ్చు.. మరి కొన్ని తరగతులకు రోజు విడిచి రోజు పరీక్ష వుండొచ్చు. ఎలాఉన్నా ఆందోళన చెందాల్సిన పనే లేదు. అన్ని అంశాలూ చదివి ఉన్నారు గనుక చివర్లో ఒకసారి గుర్తుచేసుకుంటే చాలు. మనం చేస్తోంది చదివింది రాసి రావడమే కదా అని తేలికైన మనసుతో వెళ్ళి ధీమాగా పరీక్షలు రాసిరండి.. మంచి ఫలితం రాకపోతే చూడండి.
ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి.. పద్యాలు లేదా ఆధునిక కవిత్వం ఐనప్పుడు మాత్రమే కంఠస్తం చేయండి. ఇతరత్రా ఎలాంటి సమాధానమైనా సరే ఎన్నడూ బట్టీ పట్టొద్దు. మీకు అర్థమైన విషయాన్ని మీదైన పద్ధతిలో రాయడం మంచి పద్ధతి.


              U should left the tensions first.....Durgesh

ప్రాణమా! నాతో వుండుమా! ఇట్లు దుర్గేశ్ ..

భారతదేశం ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చరిత్రలోనే ఈ సంఘటనను అరు దైనదిగా పేర్కొనవచ్చు. రెండు కిడ్నీలు పనిచేయక హెవెూడయాలసిస్‌తో బాధపడుతున్న 36 ఏళ్ల వ్యక్తిి, ఎవరన్నా కిడ్నీలు దానం చేయకపోతారా అని ఆశగా,ఆత్రుతగా ఎదరుచూడసాగాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినందువల్ల భారీగా డబ్బులిచ్చి కిడ్నీని కొనుక్కోలేని పరిస్థితి. అందు లోనూ రెండు కిడ్నీల మార్పిడీ అనివార్యం. దేవుడెలా రాస్తే అలా అవుతుంద నుకుని , చిత్తూరు హాస్పిటల్లో తన పేరును రిజిస్టర్‌ చేసుకొని కిడ్నీలకోసం ఎదురుచూడసాగాడు. రెండు కిడ్నీలు కొనాలంటే ఆర్థిక పరిస్థితి సహకరిం చదు. ప్రాణం మీద ఆశ వదిలేసుకున్న ఆయనకు, ఓ ప్రమాదంలో గాయ పడిన 5 ఏళ్ల కన్నకూతురే ప్రాణభిక్షపెట్టి, తనువు చాలించింది.
చిత్తూరులోని ఓ షుగర్‌ ఫ్యాక్టరీ ఉద్యోగి చంద్రశేఖరన్‌. ఆయన కుమార్తె 5 యేళ్ల జనని. ఆ చిన్నారి గత మంగళవారం ఉదయం ఓ రోడ్డు యాక్సిడెం ట్‌లో తీవ్రంగా గాయపడగా, ఆ బాలికను వేలూర్‌లోని క్రిష్టియన్‌ మెడికల్‌ కాలేజీకి హుటాహుటిన తరలించారు. తర్వాత అక్కడి నుంచి ఆ బాలికను గవర్నమెంట్‌ జెనరల్‌ హాస్పిటల్‌కు తరలించగా, బుధవారం మధ్యాహ్న సమ యంలో, అక్కడి వైద్యులు ఆ బాలికకు పరీక్షలు నిర్వహించి ఆమె 'బ్రెయిన్‌ డెడ్‌' అయిందని ప్రాథమిక పరిశీలనల్లో తేల్చేశారు. అర్ధరాత్రి ఆ విషయాన్ని ధ్రువీకరించారు అక్కడి డాక్టర్ల బృందం. బ్రెయిన్‌డెడ్‌ అంటే బ్రతికున్నా, చనిపోయినవారితో సమానం, ప్రాణముండీ లేనట్లే లెఖ్ఖన్నమాట. ఇలాంటి స్థితిలో ఉన్నవారిని 'జీవశ్ఛవాలు' గా పేర్కొనవచ్చు.
కిడ్నీల కోసం చిత్తూరులోని హాస్పిటల్లో పేరు రిజిస్టర్‌ చేసుకొని ఏదో మిరకిల్‌ జరిగి తనకి కిడ్నీలు లభించకపోతాయా అని దైవాన్నే నమ్ముకున్న జనని తండ్రి చంద్రశేఖరన్‌, తన కూతురు 'జనని' కిడ్నీలే తనకు ప్రాణదానం చేస్తాయని కలలో కూడా ఊహించలేదు. జనని కిడ్నీలనే అమర్చి ప్రాణాల్ని నిల్పుకోవచ్చన్న వైౖద్యుల సలహా చంద్రశేఖరన్‌కు రుచించకపోయినా, బంధు వులందరూ నచ్చచెప్పి ఆపరేషన్‌కు చంద్రశేఖరన్‌ను ఒప్పించారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో, ఆయన ప్రాణాపాయాన్నించి తప్పించుకున్నారు.
తను ఆరోగ్యంగా వున్న సమయంలోనే జనని స్వచ్ఛందంగా తన నేత్రపఠలాల(కార్నియా)లని, చెన్నై నగరంలో, ఎగ్‌వెూర్‌లోని ప్రభుత్వ కంటి ఆసుపత్రికి దానం చేసింది. అలాగే, తన కాలేయం (లివర్‌) న్యూఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌కి వితరణ చేసింది. అలా జనని తన తండ్రికే జనని(తల్లి) గా భాసిల్లి అసువులు బాసింది.

                   Gathered By Durgesh.....to my frnd.

స్నేహితుని Quotations Gathered By :దుర్గేష్